22.5 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణఅన్నదాతలకు దొంగల బెడద.!

అన్నదాతలకు దొంగల బెడద.!

అన్నదాతలకు దొంగల బెడద.!

-ఆరబెట్టిన వరి ధాన్యాన్ని దొంగలిస్తే. రైతుల బ్రతుకు ఏలా.

మెదక్ యదార్థవాది ప్రతినిది 

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలోని బైపాస్ రోడ్ లో వరి ధాన్యాన్ని పెట్టడంతో గుర్తు తెలియని వ్యక్తులు ధాన్యాన్ని ఎత్తుకెళ్లారని కన్నెం నర్సింలు మాట్లడుతూ రామంతపూర్ గ్రామంలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల పొలంలో శ్రీరామ్ గోల్డ్ వరి ధాన్యాన్ని 50 క్వింటాళ్లవరకు పంట పండించగా ప్రతిసారి మాదిరిగానే మా గ్రామా సమీపంలో ఉన్నటువంటి రామంతాపూర్ బైపాస్ వద్ద రోడ్డు ప్రక్కన వరి ధాన్యాన్ని ఆరబెట్టి రోజు మాదిరిగానే బుధవారం రాత్రి వరి ధాన్యాన్ని ఒకచోట చేర్చి ఇంటికి వెళ్ళామని తెల్లవారు జామున చూస్తే  రాత్రి కుప్పగా చేసినటువంటి వరి ధాన్యం తక్కువగా ఉండడంతో చోరికి గురైనట్లు తెలిసిందన్నరు రాత్రి బవళ్లు కష్టపడి శ్రమించి పండించిన దొంగలు ఎత్తుకుపోతే మాకు రైతుల బతుకు ఏలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్