39.2 C
Hyderabad
Thursday, May 2, 2024
హోమ్ తెలంగాణ

తెలంగాణ

మెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం

0
మెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం గజ్వేల్ మార్చ్ 23, యదార్థవాది ప్రతినిధి: బీఅర్ఎస్ మెదక్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్ రాం రెడ్డి విజయం సాధించడం ఎవరు ఆపలేరని కొండపాక మండల బీఅర్ఎస్...

ప్రజా తీర్పును గౌరవించాలి.

0
ప్రజా తీర్పును గౌరవించాలి. దుబ్బాక మార్చ్ 23, యదార్థవాది ప్రతినిధి: పార్టీ ఫిరాయింపుల గురించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.మచ్చ శ్రీనివాస్, కాల్వ...

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

0
లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. హైదరాబాద్ మార్చ్ 15, యదార్థవాది ప్రతినిధి:  చైతన్యపురి బస్ స్టాప్ లో  శుక్రవారం  లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ యంగ్ లైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని...

ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు.

0
ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు. * రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. * దరఖాస్తులు స్వీకరించు చివరి తేదీ 30 మార్చి 2024 హైదరాబాద్ మార్చ్ 15, యదార్థవాది ప్రతినిధి: తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం,...

మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులను సమస్యలు పరిష్కరించాలి.

0
మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులను సమస్యలు పరిష్కరించాలి.  హైదరాబాద్ మార్చ్ 14, యదార్ధవాది ప్రతినిధి: మల్లన్న సాగర్ బాధిత కుటుంబాలు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులు గురువారం హైదరాబాద్ సచివాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ...

బిజెపిని ఓడించండి.!

0
బిజెపిని ఓడించండి.! రైతు, కార్మిక సంఘాల నేతల పిలుపు విజయవాడ మార్చ్ 14 యదార్థవాది ప్రతినిధి:  ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న మహా పంచాయితీని జయప్రదం చేయాలని, వారికి సంఘీభావంగా విజయవాడ...

అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

0
అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి దుబ్బాక మార్చ్ 13,యదార్ధవాది ప్రతినిధి: అదుపుతప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. దుబ్బాక...

15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.

0
15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు. -ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హైదరాబాద్, మార్చ్ 13 యదార్థవాది ప్రతినిధి: ముస్లీముల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15న తేదీన ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్...

తొలి తెలుగు కవయిత్రి మొల్ల  జయంతిని అధికారికంగా నిర్వహించాలి.

0
తొలి తెలుగు కవయిత్రి మొల్ల  జయంతిని అధికారికంగా నిర్వహించాలి. * తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి  రోజు శాలివాహన కుమ్మర ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలి. సిద్దిపేట మార్చ్ 13, యధార్థవాధి ప్రతినిధి: సిద్దిపేట...

ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది.

0
ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది. * సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. హైదరాబాద్ మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి:  సుప్రీం కోర్టు తీర్పు నుండి  ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ...

Recent Post

జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

0
జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం జగిత్యాల యదార్థవాది ప్రతినిధి  ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జగిత్యాల ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని కలెక్టర్  యాస్మిన్ బాషా ఆవిష్కరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్...