మెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం
మెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం
గజ్వేల్ మార్చ్ 23, యదార్థవాది ప్రతినిధి:
బీఅర్ఎస్ మెదక్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్ రాం రెడ్డి విజయం సాధించడం ఎవరు ఆపలేరని కొండపాక మండల బీఅర్ఎస్...
ప్రజా తీర్పును గౌరవించాలి.
ప్రజా తీర్పును గౌరవించాలి.
దుబ్బాక మార్చ్ 23, యదార్థవాది ప్రతినిధి:
పార్టీ ఫిరాయింపుల గురించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.మచ్చ శ్రీనివాస్, కాల్వ...
లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
హైదరాబాద్ మార్చ్ 15, యదార్థవాది ప్రతినిధి:
చైతన్యపురి బస్ స్టాప్ లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ యంగ్ లైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని...
ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు.
ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు.
* రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.
* దరఖాస్తులు స్వీకరించు చివరి తేదీ 30 మార్చి 2024
హైదరాబాద్ మార్చ్ 15, యదార్థవాది ప్రతినిధి:
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం,...
మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులను సమస్యలు పరిష్కరించాలి.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులను సమస్యలు పరిష్కరించాలి.
హైదరాబాద్ మార్చ్ 14, యదార్ధవాది ప్రతినిధి:
మల్లన్న సాగర్ బాధిత కుటుంబాలు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులు గురువారం హైదరాబాద్ సచివాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ...
బిజెపిని ఓడించండి.!
బిజెపిని ఓడించండి.!
రైతు, కార్మిక సంఘాల నేతల పిలుపు
విజయవాడ మార్చ్ 14 యదార్థవాది ప్రతినిధి:
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న మహా పంచాయితీని జయప్రదం చేయాలని, వారికి సంఘీభావంగా విజయవాడ...
అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
దుబ్బాక మార్చ్ 13,యదార్ధవాది ప్రతినిధి:
అదుపుతప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. దుబ్బాక...
15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.
15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.
-ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
హైదరాబాద్, మార్చ్ 13 యదార్థవాది ప్రతినిధి:
ముస్లీముల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15న తేదీన ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్...
తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలి.
తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలి.
* తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి రోజు శాలివాహన కుమ్మర ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలి.
సిద్దిపేట మార్చ్ 13, యధార్థవాధి ప్రతినిధి:
సిద్దిపేట...
ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది.
ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది.
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
హైదరాబాద్ మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి:
సుప్రీం కోర్టు తీర్పు నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ...