ఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష
ఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందుతునికి ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు 1100 జరిమాన విధించింది కోర్టు హుస్నాబాద్ పోలీసులు...
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.
-కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం.
సిరిసిల్ల యదార్థవాది
తంగాలపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న గడ్డం నాగేశ్ అరెస్ట్ చేసిన
సిరిసిల్ల రూరల్ సి.ఐ ఉపేందర్.. ఈ...
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్
-రియల్ ఎస్టేట్ వ్యాపారి పై పీడీ యాక్ట్ నమోదు
-శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు
మంచిర్యాల యదార్థవాది
రామగుండం పోలీస్...
ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు !
ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు !
కరీంనగర్ యదార్థవాది
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి నుండి లక్షల రూపాయలు దండుకుంటున్న, యువతను నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న...
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి
పెట్టుబడి పెట్టకండి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ...
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
మంచిర్యాల జోన్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త తిమ్మాపూర్ శివారు రాళ్ల వాగులో ఇటివల గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది.. దీనిపై...
గంజాయి మత్తులో యువతిపై దాడి
గంజాయి మత్తులో యువతిపై దాడి
యదార్థవాది ప్రతిదిని తాడేపల్లి
కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు...
రెచ్చిపోతున్న చైన్స్ స్నాచర్స్
ఆర్మూర్ లో రెచ్చిపోతున్న చైన్స్ స్నాచర్స్
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
బుకసాదుల మాధవి భర్త నవీన్ కుమార్ ఆర్మూర్ శుక్రవారం వెంకటేశ్వర కాలనీలో స్కూటీపై వెంకటేశ్వర కాలనీలోని రేషన్ బియ్యం తీసుకొని...
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
కారు, లారీ ఢీకొని నలుగురు మృతి..
భద్రాద్రి కొత్తగూడెం: యదార్థవాది క్రైమ్ ప్రతినిది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు...
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య..
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య..
యువత మద్యానికి బానిసై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న మరో యువకుడు..
నిజామాబాద్ 27 డిసంబర్
బాల్కొండ నియోజకవర్గం పోచంపాడ్ గ్రామానికి చెందిన జైండ్ల శ్రీకాంత్ మద్యపానానికి బానిసై మంగళవారం ఆత్మహత్య...