36.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్ హైదరాబాద్

హైదరాబాద్

సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి

0
సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి యధార్థవాది ప్రతినిది హైదరాబాద్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది..దాదాపు 4 గంటలకు పైగా...

గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం…

0
గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ,పీఏసీ...

బంజారాహిల్స్ లో దారుణం…

0
బంజారాహిల్స్ లోని ఓ బట్టల దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. బట్టల షాపులో యువతి బట్టలు మార్చుకుంటుఉండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. ఇది గమనించిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు...

కార్తీక శోభకు ముస్తాబైన యాదాద్రి…

0
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నేటి నుండి మొదలవుతుంది . కార్తీక మాసం సందర్భంగా యాదాద్రిలో ఆలయ అధికారులు...

అతి త్వరలో హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్క్ …

0
హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్క్ గాజుల రామారం లో ఏర్పాటు కానుంది. ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. వంద 42 ఎకరాలలో 16 కోట్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్...

హైదరాబాద్ కి మరో అగ్రశ్రేణి సంస్థ…

0
ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచ స్థాయి నెట్వర్క్ సంస్థ ప్లగ్ అండ్ సెంటర్ హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలో తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు...

సెలెబ్రెటీలకు స్పెషల్ ఏమి లేదు -అందరిలాగే మీ కేసు కూడా -పరువు నష్టం కేసు వేసిన సమంత తరపు...

0
సెలెబ్రెటీలకు స్పెషల్ ఏమి లేదు -అందరిలాగే మీ కేసు కూడా -పరువు నష్టం కేసు వేసిన సమంత తరపు న్యాయవాది కి స్పష్టం చేసిన న్యాయమూర్తి సినీ నటులు నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపై మీడియాలో జరిగిన...

మార్చి 28న యాదాద్రి ఆలయ పున ప్రారంభం- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు – 125...

0
మార్చి 28న యాదాద్రి ఆలయ పున ప్రారంభం - జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు - 125 కిలోల బంగారం తో స్వర్ణ తాపడం - 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం సీఎం కేసీఆర్ వచ్చే...

హైదరాబాద్ ను మరోమారు వర్షం ముంచెత్తింది

0
హైదరాబాద్ ను మరోమారు వర్షం ముంచెత్తింది. శనివారం కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దసర పండగకు ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. వర్షం భారీగా కురుస్తుండడం తో ప్రజలు అవస్థ పడ్డారు. అంబేర్పెట్,...

Recent Post

జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

0
జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం జగిత్యాల యదార్థవాది ప్రతినిధి  ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జగిత్యాల ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని కలెక్టర్  యాస్మిన్ బాషా ఆవిష్కరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్...