35.2 C
Hyderabad
Saturday, March 14, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్ఆంధ్రా లో కొత్తగా 391 కరోనా కేసులు...!

ఆంధ్రా లో కొత్తగా 391 కరోనా కేసులు…!

ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే 38 వేల 896 కరోనా పరీక్షలు నిర్వహించగా 391 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు కేసులు కొత్తగా నమోదు కాగా, కృష్ణా జిల్లాల 61, తూర్పుగోదావరి జిల్లాలో 57 విశాఖ జిల్లాలో 43 కేసులు కొత్తగా నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్