ఆర్ఎంపి పి.ఎం.పి నూతన కార్యవర్గం ఎన్నిక
యదార్థవాది ప్రతినిధి హుజురాబాద్
హుజురాబాద్ మండలం టిఆర్ఎస్ ఆఫీసులో విఘ్నేశ్వర ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో ఆర్ఎంపీలు 45 మంది పాల్గొన్నారు ఈ ఎలక్షన్లలో గౌరవ అధ్యక్షులుగా సంగెం ఐలయ్య అధ్యక్షుడుగా కందగట్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా ఎర్రోళ్ల సదానందం కన్నబోయిన తిరుపతి ప్రధాన కార్యదర్శిగా చిలకమారి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా చిందం రామరాజు కోశాధికారిగా చింద్యాల కమల్ సింగ్ గౌరవ సలహాదారులుగా అడ్డగట్ల కృష్ణమూర్తి శ్రీపతి ధనుంజయ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శనిగరపు పరమేష్ కార్యవర్గ సభ్యులుగా గొల్లపల్లి రమణ చారి మామిడి రమేష్ కుసుమ రాజు కొలిపాక జగదీష్ సబ్బని జగదీష్ అల్లి జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది