22.3 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణఇంద్ర కరణ్ రెడ్డి తో..కొప్పుల సమావేశం..

ఇంద్ర కరణ్ రెడ్డి తో..కొప్పుల సమావేశం..

ఇంద్ర కరణ్ రెడ్డి తో..కొప్పుల సమావేశం…

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

అరణ్య భవన్ లో రాష్ట్ర దేవాదయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాకు సంబందించి దేవాదయ శాఖ అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

మంత్రి వెంట కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్ ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్