కేంద్ర మంత్రి నామకు..క్షమాపణ..!
న్యుడిల్లి 22డిసంబర్2022
నామా నాగేశ్వరరావు కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నామా నాగేశ్వరరావు కు లేఖ పొరపాటును అంగీకరిస్తూ లేఖ వ్రాసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ “బల్క్ డ్రగ్ పార్క్” ను తెలంగాణ కు కేంద్రం కేటాయుంచిందని లోకసభలో మౌఖికంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ. లోకసభ లో “భారత రాష్ట్ర సమితి” ( బిఆర్ఎస్) నాయకుడు నామా నాగేశ్వరరావు “బల్క్ డ్రగ్ పార్క్”ల కేటాయింపు ల విషయంలో ఈ నెల 16 వతేదీన ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి సభాముఖంగా తెలంగాణ కు కేటాయించామని చెప్పిన కేంద్ర మంత్రి అయుతే, ఇచ్చిన సమాధానం వాస్తవం కాదని తర్వాత కేంద్ర మంత్రి కి దృష్టికి తీసుకెళ్లిన నామా నాగేశ్వరరావు. వాస్తవం తెలుసుకుని నామాకు క్షమాపణలు కోరిన కేంద్ర మంత్రి. గురువారం తానిచ్చిన సమాధానాన్ని సరిచేసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా నామాకు లేఖ వ్రాసిన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2022/12/22-865x1024.jpg)