శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కేదారినాథ్ వెళ్ళిన మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.