36.2 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్జాతీయకేదారినాథ్ సందర్శనలో ప్రధాని...

కేదారినాథ్ సందర్శనలో ప్రధాని…

శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కేదారినాథ్ వెళ్ళిన మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్