27.5 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్తెలంగాణగంగుల ను పరామర్శించిన.. ఎర్రబెల్లి దయాకర్ రావు.

గంగుల ను పరామర్శించిన.. ఎర్రబెల్లి దయాకర్ రావు.

గంగుల ను పరామర్శించిన.. ఎర్రబెల్లి దయాకర్ రావు.

కరీంనగర్: 6 జనవరి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ను శుక్రవారం మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించరు.. గంగుల మల్లయ్య (85) ఇటీవల మృతి చెందడంతో నేడు రాష్ట్ర మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి కమలాకర్ నివాసానికి వెళ్ళి, మల్లయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్