29.5 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్తెలంగాణగణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందచేసిన: జిల్లా ఎస్.పి

గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందచేసిన: జిల్లా ఎస్.పి

గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందచేసిన: జిల్లా ఎస్.పి

యదార్థవాది ప్రతినిది మెదక్

74 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మెదక్ జిల్లా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని, అదనపు ఎస్.పి డా. బి.బాలస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. సైదులు, ఏ.ఆర్ డి.ఎస్.పి. శ్రీనివాస్, ఆర్.ఐ అచ్యుత రావ్, ఎస్.బి.సి.ఐ.నవీన్ బాబు, డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. దిలీప్ కుమార్, సి.ఐ.శ్రీ.శ్రీధర్, సి.సి.ఎస్. సి.ఐ. శ్రీ.గోపినాథ్, ఐ.టి. కోరే ఎస్.ఐ. రాజు గౌడ్, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్