తెలంగాణలో విద్యుత్ షాక్.!
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుతం కడుతున్న కరంట్ బిల్లులో అడ్వాన్స్ డిపాజిట్ చార్జీలతో పాటు ఫ్యూయల్ కాస్ట్ పేరిట కొత్త ఛార్జిలు ఏప్రిల్ నెలలో పెరగనున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది.. తెలంగాణలో కొత్త రెగ్యులేషన్ తీసుకు వచ్చినట్లు తెలుసుతోంది.. ప్రతి మూడు నెలలకోసారి తెలంగాణ ప్రభుత్యం కరెంట్ ధరలు ప్రతి యూనిట్కు 30 పైసల చొప్పున వసూలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.