నగరంలో నకిలీ ఐటి అధికారుల హల్ చల్.?
సికింద్రబాద్ యదార్థవాది
రోజు రోజుకు పెరిగి పోతున్న నకిలీ అధికారులు శనివారం మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటి అధికారుల హల్ చల్ చేశారు..
హర్ష జ్యువలరీ షాప్ లో ఐటి అధికారులమని చెప్పి రెండున్నర కిలోల బంగారాన్ని దోచేసి పరారైన కేటుగాళ్లు..
ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి నలుగురు వ్యక్తులు తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు మోండా మార్కెట్ పి ఎస్ లో ఫిర్యాదు చేశారు.