ప్రముఖ హీరోయిన్ త్రిశకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా తొలి వీసా పొందిన నటి గా తమిళ నటి త్రిష గుర్తింపు పొందింది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. ఈ వీసాలు కలిగిన వారు యు ఏ ఈ దీర్ఘకాలం నివాసం ఉండవచ్చు వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు, వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు. ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గోల్డెన్ విజాలను ఐదేళ్లు లేదంటే పదేళ్ల కాలపరిమితిలో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ లో తెలిపింది. యూఏఈ నుంచి అందుకున్న తొలి నటి తానే కావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో లో ఫర్ ఖాన్ , షారుక్ ఖాన్, బోనికపూర్, అర్జున్ కపూర్ , జాన్వి మోహన్ , లాల్ దుల్కర్ సింగర్ చిత్ర వంటివారు గతంలో గోల్డెన్ వీసా అందుకున్నవారు అయితే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి మాత్రం త్రిషనే.