పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు
రామగుండం: యదార్థవాది ప్రతినిది
అక్రమంగా తరలిస్తున్న, నిల్వచేసిన 40 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండo టాస్క్ ఫోర్సు పోలీసులు.. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇంటి వద్ద నిల్వ ఉంచిన మోటం రాజు అదుపులోకి తీసుకోవడం జరిగిందని మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.