27.9 C
Hyderabad
Monday, September 15, 2025
హోమ్జాతీయపునీత్ కళ్ళతో నలుగురికి చూపు...

పునీత్ కళ్ళతో నలుగురికి చూపు…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ మరనిస్తూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఆయన దానం చేసిన కళ్లు తో నలుగురికి కంటిచూపు దక్కింది. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్లు ఇతరులకు ట్రాన్స్ లాంటి చేస్తారు. ఒక వ్యక్తి కళ్ళతో మహా అయితే ఇద్దరికీ చూపు దక్కుతుంది. అయితే కళ్ళలోని కారనియలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. దీంతో మొత్తం నలుగురికి చూపు దక్కింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్