24.2 C
Hyderabad
Wednesday, March 18, 2026
హోమ్తెలంగాణప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తనయుడు

ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తనయుడు

ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తనయుడు

యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల

మంచిర్యాల నియోజకవర్గం, హజిపూర్ మండలం నంనూరు గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసు కుంటున్నారు ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్