బి.ఆర్.కె.ఆర్ భవన్ లో కంటి వెలుగు వైద్య శిభిరాన్ని ప్రారంభించిన: సి ఎస్
హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సోమవారం ప్రారంభించారు.. కంటివెలుగు ప్రత్యేక వైద్య శిభిరాన్ని పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులు పాల్గొన్నారు..
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/503-6.jpg)
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/504-13.jpg)