26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
హోమ్తెలంగాణభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్...

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్…

రాష్ట్ర గవర్నర్ తమిలిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. మరోవైపు ఈ రోజు ఉదయం బీజేపీ నేత లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దీపావళి పురస్కరించుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్