భోదకాలు వ్యాది పై..
సిరిసిల్ల 30 డిసంబర్
సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అద్వర్యంలో శుక్రవారం బోదకాలు వ్యాధిగ్రస్తులు మార్బిడిటీ మేనేజ్మెంట్ డిజబులిటీ ప్రివెన్షన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో 3595 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ (MMDP) కిట్స్ లోప్లాస్టిక్ టబ్బు, మగ్గు, టావెల్, సబ్బు యాంటీ ఫంగల్ క్రీమ్ ఉంటాయన్నారు. కిట్స్ ఏవిధంగా ఉపయోగించుకోవలో వివరించారు. కార్యక్రమంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ డాక్టర్ శ్రీరాములు, NCVBDC సిబ్బంది శ్రీనివాస్, లింగం MPHEO, వాణి కమ్యూనిటీ ఆర్గనైజర్, భూమయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.