30.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
హోమ్తెలంగాణమానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు
ములుగు జిల్లా
పందికుంట స్టేజి మల్లంపల్లి మధ్య మూల మలుపు వద్ద అదుపు తప్పి కారు బోల్తాపడి హైదరాబాద్ కి చెందిన మేడిశెట్టి సారంగ పాణి,చందర్, ప్రతిమలు తీవ్ర గాయాల పాలయ్యారు, పాలంపేట రామప్ప సందర్శన కి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది.అటువైపుగా ఖమ్మం సభకు బందోబస్తుకు వెళ్తున్న వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, ములుగు ఎస్సై పవన్ క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్