మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
నంగునూర్ మండలం ఆంక్షపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు.. అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త యాదగిరి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.