మెదలైన కౌంటింగ్…
వేములవాడ 26 డిసెంబర్ 22
మొదలైన కౌంటింగ్ సెస్ (సహకార విద్యుత్ సరఫరా) స్వేచ్చావతావరణంలో 24 డిసెంబర్ శనివారం ఎన్నికలు జరగగా సెస్ ఎన్నికలు పోలింగ్ శాతం 84 శాతం జరిగింది. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఎలక్షన్ అథారిటీ సుమిత్ర ఆధ్వర్యంలో అభ్యర్థుల సమక్షంలో పోలైన ఓట్ల బాక్స్ లు సీల్ తీసి లెక్కింపు చేస్తున్నారు.సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనయిని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఎన్నికల అథారిటీ సుచిత్ర తెలిపారు
కౌంటింగ్