వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మంచిర్యాల యదార్థవాది
మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలం లోని పడ్తానపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కలెక్టర్ సంతోష్ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు…
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని. రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్మలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న, ప్రజాప్రతినిధులు, బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.