24.2 C
Hyderabad
Thursday, May 29, 2025
హోమ్తెలంగాణవిగ్రహ ప్రతిష్ట మహోత్సవము

విగ్రహ ప్రతిష్ట మహోత్సవము

విగ్రహ ప్రతిష్ట మహోత్సవము

శ్రీ జగదాంబ దేవి, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ రామారావు మహారాజ్

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, ప్రతినిధి, డిసెంబర్ 12: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గంగారం తాండాలో శ్రీ జగదాంబ దేవి, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు స్వస్తి శ్రీ క్రొది నామ సంవత్సరం మార్గశిర శు” త్రయోదశి తేది:13-12-2024 ప్రారంభమై శు” పౌర్ణమి తేది: 15-12-2024 ఆదివారం వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ అద్వితీయ మహోన్నత కార్యక్రమాన్ని అధిక మొత్తంలో భక్తులు హాజరై విజయవంతం చేయవలసిందిగా గంగారం తాండ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరుపున  కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్