
హనుమత్ యాగ ఉత్సవాల్లో పాల్గొన్న..మాజీ ఎంపి
హుస్నాబాద్ 25 డిసంబర్ 22
భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న హనుమత్ యాగ ఉత్సవాల్లో ఆదివారం పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ 15లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించారు.







