అంకాపూర్ లో బీజేపీ ఇంటింటి ప్రచారం
ఆర్మూర్ యదార్థవాది
ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ లో బిజెపి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తన స్వగ్రామం లో రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.ప్రతి ఇంటికి బీజేపీ పథకాలు అందుతుతున్నయి అని ఈ 9ఏళ్ల లో కేంద్రం ప్రభుత్వం నిజాయతీ పాలన చేసింది అని అన్నారు. ప్రతి పథకంలో కేంద్రం ప్రభుత్వం వాట ఉంది అని మోడీ నాయకత్వంలో దేశం అబివృద్ది వైపు నడుస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో నరేష్,రాజేందర్,శివ తదితరులు పాల్గొన్నారు