కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్
నిజామాబాద్: యదార్ధవాది ప్రతినిది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ఆర్మూర్ పట్టణంలో ప్రారంబించిన మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత..ఈ సందర్బంగా చేర్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు పైబడి వృద్ధుల వరకు కంటి వెలుగు కేంద్రాలకు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని సరిపడ మందులు, డ్రాప్స్, అవసరమైతే కళ్లద్దాలు, తీసుకొవలని, కంటి సమస్యల పరిష్కరించులోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, స్థానిక కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు, ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ, మహిళా సంఘాల ఆర్పీలు, మహిళా అధ్యక్షులు, సిస్టర్స్, ఆశా వర్కర్లు, వార్డ్ ఆఫీసర్లు, స్థానిక వార్డు ప్రజలు హాజరు అయ్యారు..
