అర్ధరాత్రి ఇ వేళ అ ఆ గ్రామంలో కాల్పుల మోత మోగింది వివరాల్లోకి వెళితే హర్యానా మనేసర్ జిల్లాలో కాసిం పూర్ గ్రామంలో ఒక కుటుంబం పై దుండగులు కాల్పులు జరిపారు కాల్పుల్లో ఒకరు మృతి చెందారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది..