ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను తల పై గట్టిగా కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న రాజ్కుమార్ స్నానం చేసి భార్య నీ టవల్ తెమ్మని అడిగాడు. పనిలో ఉన్నాను కాసేపు ఆగాలని ఆమె సమాధానం చెప్పడంతో కోపం లో ఉన్న భర్త రాజ్ కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై గట్టిగా కొట్టాడు.పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను చంపేసిన భర్త…
RELATED ARTICLES