ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది బుధవారం కొత్తగా ఆరుగురు వాయుసేన సిబ్బంది సహా 25 మందికి ఈ వైరస్ సోకిన ట్లు తెలిసింది. దీంతో కాన్పూర్ లో వైరస్ బాధితుల సంఖ్య 36 కు చేరింది కొత్తగా నమోదైన కేసులో 14 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.