ఆంధ్రా లో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికల్లో పలుచోట్ల చిన్న చిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. మండలం అట్టుర్, వెంకటాపూర్
గ్రామంలో దొంగ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల బెడద – ప్రత్యక్షంగా పట్టుకున్న బిజెపి..!
RELATED ARTICLES