కరోనా కొత్త వేరియంట్ వై y4.2 పై పై జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు దేశంలో కరుణ కేసులు 18 నమోదైనట్లు తెలిపింది కర్ణాటక రాష్ట్రాల్లో ఈ రకం కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది తెలంగాణలో ఈ వేరే కేసు ఒకటి నమోదయింది ఆ తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ లో నమోదు కాలేదని పేర్కొంది..