
ఎన్నికల బద్రతపై..!
న్యుడిల్లి: 5 జనవరి
ఈశాన్య రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న శాసన సభ ఎన్నికలపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా గురువారం పలు రాష్ట్రాల డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సున్నితమైన ప్రాంతాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోఈ సంవత్సరం (2023 ) లో శాసన సభ ఎన్నికలు జరుగనున్న నేపద్యంలో ఆయ రాష్ట్రాల్లో ఎన్నికలు బద్రత సాఫీగా, నిర్వహించడానికి, అదనపు పోలీస్ బలగాలు కావాలని హోం శాఖ కార్యదర్శి తెలిపారు.
