అమరావతి రైతుల మహా పాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు శనివారంతో పాదయాత్ర ఆరవ రోజుకు చేరింది ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఎల్లుండి మహాపాదయాత్ర కు సెలవు…
RELATED ARTICLES