29.9 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలాలు...

ఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలాలు…

సంగారెడ్డి కలెక్టరేట్ లో సర్వే అండ్ ల్యాండ్స్ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు అధికారులు సోదాలు నిర్వహించారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు.
తనిఖీలు చిక్కిన వారిలో సర్వే రికార్డ్ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్ ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్