ఐక్యమత్యమే మన అభివృద్ధి..
యదార్థవాది ప్రతినిది అనకాపల్లి
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం లో కాపు సంక్షేమ భరోసా కేంద్రం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న కాపు సంక్షేమ వ్యవస్థాపకుడు కర్రి వెంకట రమణ.. రాజకీయాలు కు అతీతంగా కాపుల సంక్షేమం కోరుకునేవారు, అణగారిన మన కుటుంబ సభ్యులకు అన్ని రంగాల్లో సంక్షేమానికి “భరోసా” కల్పించేందుకు సహకారం అందించాలని వెంకట రమణ తెలిపారు. ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా కాపులు జీవిత కాలం సభ్యత్వం తీసుకోవాలని వారు తెలిపారు.