హుజురాబాద్ ఎలక్షన్స్ కారణంగా జె ఎన్ టి యు పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయలేదు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు పరీక్షకు రావాలని యూనివర్సిటీ అధికారులు కోరారు కాగా జె.ఎన్.టి.యు పరిధిలో నవంబర్ ఫస్ట్ నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ ఎప్పటిలానే జరగనున్నాయి ఇక రాష్ట్రంలో లో నిన్న ఈరోజు వాయిదా వేశారు.