దుబ్బాక మున్సిపల్ 16వ వార్డు పాత గ్లోబల్ స్కూల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వనితా భూమి రెడ్డి డిఎంహెచ్ ఓ కాశీనాథ్ కమిషనర్ గణేష్ రెడ్డి తిమ్మాపూర్ phc డాక్టర్ భార్గవి వార్డు కౌన్సిలర్ దేవుని లలిత మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు