23.8 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణకంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన..ఎమ్మెల్యే

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన..ఎమ్మెల్యే

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన..ఎమ్మెల్యే

మెదక్: యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని గురువారం మెదక్ ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేందర్ రెడ్డి.. ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్య లేకుండా చేయాలన్న లక్ష్యము, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని పద్మా పిలుపునిచ్చారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్