21.7 C
Hyderabad
Tuesday, March 10, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..

కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..

కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..

నెల్లూర్ 28 డిసంబర్

* చంద్రబాబు మీటింగ్ లో అపశ్రుతి. ఎనమిది మంది మృతి..

* టిడిపి సభాకు బారిగా తరలివచిన జనం …

* తొక్కిసలాటలో ఎనమిది మంది మృతి.. మరికొందరికి గాయాలు..

* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టిడిపి అదినేత చంద్రబాబు.

* మృతులకు ఒక్కొక్కరికి పదిలక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన చంద్రబాబు..

* మృతుల పిల్లల చదువులకు టిడిపి అండగా వుంటుంది..

నెల్లూర్ జిల్లా కందుకూరులో బుదవారం ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన తోపులాటలో మురుగు కాలువలో పడి అయిదుమంది మృతి, హాస్పత్రి లో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది, మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్