దేశరాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయిలో ఉంది పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం యమునా నదిలో కలిసి నీటిని కలుషితం చేస్తున్నాయి. నగలు ఏర్పడి కాలుష్యానికి సంకేతంగా కనిపిస్తుంది. కార్తీక మాసం సందర్భంగా కాలుష్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జనాలు స్నానాలు ఆదరిస్తున్నారు.