కూలింది అక్రమ నిర్మాణమా..?
టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంగా కడుతున్న నిర్మాణాలు..!
మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన చట్టాన్ని తుంగలో తొక్కిన అధికారుల తీరుకు సామాన్యుల బలి..
హైదరాబాదు: 7 జనవరి యదార్థవాది
కూకట్పల్లిలో లక్ష్మణరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు చేస్తుండగా పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు, భవన యజమాని లక్ష్మణరావు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రమాదానికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది….
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/29..-6-1024x669.jpg)