కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..
యదార్థవాది
శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. ఆముదాలవలస మండలం మదండిలో ఉపాధి హామీ కూలీల పైకి దూసుకెళ్లిన లారీ.. ఈ ప్రమాదంలో అక్కడి కక్కడే మృతి చెందిన కూలీలు.. నలుగురు మృతి, ఒకరి ప్రతి పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు. వివరాలు తెలియాల్సి ఉంది..