పెట్రోల్ ధరలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్…
పెట్రోలు డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను తగ్గించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదలను అడ్డంపెట్టుకుని టిఆర్ఎస్ విమర్శించింది అన్నారు. కానీ ఆచరణలో పెట్టడానికి బలం ఉండాలని అన్నారు పెట్రోల్ పై 41% పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం కనీసం పెట్రోల్ ధరలను రూపాయల నుంచి 10 వరకు తగ్గించాలని అన్నారు.