కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో AISF ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం చేశారు ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సంగెం మధు,జేరిపోతుల జనార్దన్ మరియు AISF నాయకులు పాల్గొన్నారు