చత్తీస్గడ్ ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకున్నాడు. దర్గ జిల్లా గ్రామంలో గోవర్ధన పూజ కు హాజరైన ఆయన సొంట సంప్రదాయం లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కొరడాతో కొట్టించుకుంటే కష్టాలను ఎదుర్కొనే సహనం పెరుగుతుందని స్థానికులు విశ్వసిస్తారు.