
కొత్తకొండ జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరించిన..ఎమ్మెల్యే సతీష్
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఘణంగా నిర్వహిస్తాం…
హుస్నాబాద్ 27 డిసంబర్
ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్
కొత్తకొండ వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను ఘణంగా నిర్వహించాలని, అధికారులు, నాయకులు సమన్వయం పనిచేయాలని, భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
.