మరో రెండు రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా ప్రచారానికి స్థిరపడి అన్ని మైకులు బంద్ కానున్నాయి. గడువు ముగియనుండటంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా చేస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా ప్రచారానికి స్థిరపడి అన్ని మైకులు బంద్ కానున్నాయి. గడువు ముగియనుండటంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా చేస్తున్నాయి.