23.9 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్గంజాయి మత్తులో యువతిపై దాడి

గంజాయి మత్తులో యువతిపై దాడి

గంజాయి మత్తులో యువతిపై దాడి

యదార్థవాది ప్రతిదిని తాడేపల్లి

కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన రాజు ప్రవర్తనపై అమ్మకి పెద్దమ్మకి తెలియచేసిన యువతి రాజుని నిలదీసిన తల్లి నాకే పాపం తెలీదు రాణి నా చెల్లి లాంటిది అని నమ్మ పలికిన ఐదు నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో టెడ్డీబేర్ తో ఆడుకుంటున్న రాణిని అతి దారుణంగా తలపై అనేకమార్లు నరకటంతో హుటా హుటిన ఆసుపత్రి తరలించిన దక్కని ప్రాణం..గతంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అనే పోలీసు తో పాటు, ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేసిన ఘటనలు వున్నాయి.. రాజుకు పోలీసులతో ఉన్న స్నేహం వల్ల ఇలాంటి దారుణాలు తెగబడుతున్నాడని, ఆవేదన వేక్తం చేస్తున్న స్థానిక వాసులు.. కళ్ళు కానరాని నా కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్వతమైన కుటుంబ సభ్యులు.. పోలీసుని కొట్టినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి దుర్ఘటన జరిగే కాదని ఇతని వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని తమ ఆవేదన తెలుపుతున్న సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా నివసిస్తున్న బాధిత కుటుంభం ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్